మరో చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమౌతున్న ఏపీ సీఎం జగన్.. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్తోపాటు మరో పేరు..!
రాష్ట్రంలోని 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా పెంచి 26 చేయాలనేది జగన్ వ్యూహం. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ, జిల్లాల సంఖ్యను మాత్రం...
కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోం శాఖ మంత్రి
తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్గా తేలడంతో చికిత్స పొందడం కోసం ఆయన అపోలో హాస్పిటల్లో చేరారు. డిప్యూటీ సీఎంతోపాటు ఆయన కుమారుడు, మనవడు...
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్….
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరులు మోకా భాస్కర్రావు హత్య కేసు సంచలన మలుపు తీసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత కొల్లు...
బాబాయ్ రాజకీయ గుట్టు అబ్బాయికి తెలుసట?
కింజరాపు కుటుంబంలో బాబాయ్ అబ్బాయి రాజకీయ వారసులు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాతికేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, అయిదేళ్ళు మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు పేరు మీదనే రాజకీయం...
జీవీకే గ్రూప్ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదు..?
జీవీకే గ్రూప్ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదైంది. అలాగే ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డితో పాటు 9 మందిపై కూడా సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది....
వైసీపీలో విభేదాలు వీధినపడ్డాయా..?
ఏపీలోని చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. ఎంపీ కారును స్థానికంగా ఉన్న రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ఎలా...
రవిప్రకాష్ పై ఈడీ కేసు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ లో 2018 సెప్టెంబర్...
గోవా పర్యటనకు ఇక గ్రీన్ సిగ్నల్..
భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేసి ఇప్పటికే 100 రోజులు పూర్తి అయిపోయింది. వంద రోజులు పూర్తి అయిన తరువాత గోవాలో టూరిస్టుల పర్యటనకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభించింది.
నేటి(జులై 2)...
భారత్లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..
భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు...
ఆ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు..
బ్యాంక్లో అకౌంట్ కలిగిన వారికి అలర్ట్. నగదు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవసరం. బిజినెస్ వ్యవహారాలు నడిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయడం, డీడీలు జమ చేయడం వంటివి...