ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

భా రత మాజీ ప్రధాని డాక్టర్ అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయణ్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆదివారం (మే 10) రాత్రి 8.45 గంటల సమయంలో ఆయన తన నివాసంతో అస్వస్థతకు గురయ్యారు. మన్మోహన్ సింగ్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here