కరోనా పుట్టింది అమెరికాలోనా.. ఏది నిజం..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే ప్రపంచ దేశాలు మాత్రం కరోనా వైరస్ చైనా నుంచే వ్యాపించిందని అంటున్నాయి. అయితే ఈ విషయాన్ని...
ఆస్తమా రోగులు కరోనా విషయంలో ఏం చేయాలో తెలుసా..
కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్క సారి కరోనా వస్తే అది శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆస్తమా రోగులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది....
ఆ ఊరికి వెళ్లే వాళ్లు కాస్త ఆలోచించాలి..
దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ ఆ ప్రాంతానిక వెళ్లే వాళ్లు మాత్రం కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అదేదో మారుమూల ప్రాంతం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది....
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు టిడిపి ఏం చేసిందో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో వైసీపీ, టిడిపీ మధ్య ప్రతి రోజూ మాటల యుద్ధం నడస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు తమ పేరును నిలబెట్టుకుంటూ అధికార పక్షానికి అడ్డుతగులుతూనే ఉన్నాయి. నేడు...
కరోనా వ్యాక్సిన్ వస్తే ప్రజలందరికీ ఇవ్వరా..
దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు పెడుతున్నాయి. అయితే దేశం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎప్పుడు...
భక్తులందరికీ శబరిమల ప్రసాదం ఇంటికే వస్తుంది..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తులకు గుడ్ న్యూస్ వచ్చింది. కరోనా కారణంగా ఆలయాలకు అనుమతించడానికి పలు నిబంధనలు పెట్టారు. అయితే శబరిమల ఆలయం అందరికీ శుభవార్త చెప్పింది.
శబరిమల దేవాలయం నుంచి స్వామివారి...
కరోనా సోకిన అనంతరం బ్యాంక్ ఆఫీసర్ ఏం చేశాడో తెలుసా..
కరోనా మహమ్మారి మామూలుగా ఉండటం లేదు. ఒక్కసారి కరోనా సోకిన వారికి ఆ తర్వాత ఏమవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కరోనా వచ్చి కోలుకున్నాములే అనుకుంటే ఆ తర్వాత వస్తున్న పలు రకాల...
భారత్ విషయంలో జోక్యం చేసుకున్నందుకు కెనడాకు కౌంటర్ ఇచ్చిన శివసేన..
భారత్ విషయంలో జోక్యం చేసుకున్నందుకు కెనడాకు శివసేన కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జోక్యం చేసుకోవడంపై శివసేన తీవ్రంగా ధ్వజమెత్తింది. ఈ సమస్య భారత్...
దేశంలో అక్కడ ఎక్కువగా పెట్రోల్ ధరలు.. ఏ రాష్ట్రంంలో ఎంతో తెలుసా..
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్తో పాటు డీజిల్ ధరలు కూడా పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత ధరలు ఉన్నాయో వివరాలు వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో పెట్రోల్,...
దేశ వ్యాప్తంగా ఢిల్లీలో ఎక్కువగా చలి.. 65 ఏళ్ల తర్వాత ఇప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు..
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా నమోదవుతున్నాయి. దాదాపుగా 65 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మొదటిసారి ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం అని తెలుస్తోంది. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంత తక్కువ...












