ఒకే ఫ్యామిలీ లో నలుగురు ఆడవారిని చంపేశారు .. షాకింగ్ కారణం

ఆస్తి త‌గాదాల కార‌ణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య‌చేసి ప‌రారైన ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలోని షదర మానస సరోవర్‌ పార్క్ స‌మీపంలో చోటు చేసుకుంది. ఆ మ‌హిళ‌లు ఉంటోన్న ఇంటికి సెక్యూరిటీ గార్డుగా ఉన్న రాకేశ్‌ను కూడా దుండ‌గులు చంపేశారు. మృతుల‌ను ఉర్మిళ జిందాల్ (82), ఆమె కూతుళ్లు సంగీత గుప్తా (56), నుపుర్‌ (48), అంజలి (38)గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేస‌కున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. సన్నిహితులమ‌ని చెప్పుకుని వారింట్లోకి ప్ర‌వేశించి దుండ‌గులు… ఈ హ‌త్య‌లు చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here