ఆంధ్ర కంటే వ్యాపారాలకి ఏ రాష్ట్రం కరక్ట్ కాదు అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు . ” ఇక్కడ వ్యాపారం చేసుకోవడం కోసం ఏన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ పక్క రాష్ట్రం తెలంగాణా మనకంటే ముందర ఉంది. మనకేం తక్కువ ? మనకి సత్తా లేదా?త్వరలో నవ్యాంధ్ర తెలంగాణ ని దాటి తీరుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయం లో అవిభాజ్య ఏపీ ని నేను కాదా గొప్ప స్థానం లో పెట్టింది ? ” అంటూ మాట్లాడారు చంద్రబాబు. తన కృషి చేసిన ఫలితమే ఇవాళ తెలంగాణా ని గొప్పగా అభివృద్ధి చేసింది అనీ .
తెలంగాణా వాసులు అనుభవిస్తున్న మొత్తం తన ఫలితమే అంటూ చంద్రబాబు చెప్పుకోవడం పలు విమర్సల కి తావిస్తోంది. మనకి సత్తా లేదా లేదా అంటూ గట్టిగట్టిగా హోరెత్తి మాట్లాడారు చంద్రబాబు. బెంజ్ సర్కిల్ దగ్గరి జనం మొత్తం నవ నిర్మాణ దీక్ష సందర్భంగా హాజరు అవడం తెలిసిన సంగతే. అందరూ ఉందీ ఉందీ అంటూ గట్టిగా సమాధానం చెప్పడం విశేషం