బట్టలు విప్పేసి నడిరోడ్డు మీద కూర్చున్న శ్రీరెడ్డి

టాలీవుడ్ సినీనటి శ్రీరెడ్డి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అలాగే మెయిన్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ దర్శకులను సినిమా హీరోలను టార్గెట్ చేసుకుని ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అవుతుంది. అంతేకాకుండా వారి నగ్న చిత్రాలను సోషల్ మీడియా లో లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. అయితే తాజాగా శ్రీ రెడ్డి తాజాగా మరో సంచలనానికి కేంద్ర బిందువైంది.అందులో భాగంగా ఇండస్ట్రీలో తెలుగు వారికీ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ తో ఆమె బంజారాహిల్స్ లో నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శనగా కూర్చొంది.
విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఆమెను అరెస్టు చేశారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో తెలుగువారికే అవకాశాలు ఇవ్వాలి ..లేకపోతే ఈ ఉద్యమాన్ని జాతీయ ,అంతర్జాతీయంగా తీవ్రతం చేస్తాను అని ఆమె తెలిపారు. ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ నుండి చాలామంది అవకాశాల కోసం వెదుకుతున్నావారు శ్రీ రెడ్డి చెప్పిన ఉద్యమానికి మద్దతుగా నిలవాలని అనుకొంటున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here