ఆ నలుగురు మాత్రమె దాసరి శవాన్ని ముట్టుకోవాలి ఇంకెవ్వరూ ముట్టుకోకూడదు : మోహన్ బాబు

దాసరి నారాయణరావు ఆఖరి చూపుకి వేలాది మంది జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం కి చేరుకున్నారు అక్కడ నుంచి ఆయన పార్తవ దేహం తరలించే క్రమం లో మోహన్ బాబు అనేక సూచనలు చెయ్యడం కనపడింది. మోహన్ బాబు – దాసరి ల మధ్యన సాన్నిత్యం గురించి అందరికీ తెలిసిందే. దాసరిని మొయ్యాల్సింది ఎవరో వారి పేర్లు మోహన్ బాబు ప్రకటించి మధ్యలో మరొక ఇద్దరు పట్టుకోవచ్చు అని తెలిపారు బాబు. ” ఆ ఆరుగురు తప్ప దాసరి గారిని ఎవ్వరూ తాకకూడదు. మనం నేరుగా గుడి కి వెళ్తాం. అక్కడ నీళ్ళు చల్లి కింద పెడతాం.

కంగారు ఏమీ లేదు గోవింద నామం చెబుతూ నెమ్మదిగా వెళదాం. ” అన్నారు మోహన్ బాబు. ముందు పోలీసు బ్యాండ్ సాగుతుండగా, ఆ వెనుక వేలాది మంది అభిమానులు, ప్రముఖులు దాసరి వెంట కదిలారు.  ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో దాసరి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here