కరోనా మానవ బంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో…. ఒక్క ఫొటోతో చెప్పిన మలైకా.

కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలతో పాటు మానవ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. ఒక ఇంట్లోనే ఉండే వ్యక్తులు దూరంగా ఉంటున్నారు. తాజాగా కరోనా బారినపడిన హీరోయిన్ మలైకా అరోరా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

క్రమంలో తన కుమారుడిని, పెంపుడు శునకాన్ని ఎంతలా మిస్ అవుతుందో తెలుపుతూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.గోడకు అవతలవైపు నుంచి అర్హాన్, కాస్పర్ మలైకాను చూస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ..  ‘ప్రేమకు హద్దులు లేవు భౌతిక దూరం, స్వీయ నిర్బంధంలో మేము ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడటానికి మార్గాన్ని ఎంచుకున్నాము.

నా పిల్లలను ఇంకా కొన్ని రోజులు కౌగిలించుకోలేనన్న ఆలోచన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మీరే నా ధైర్యం, బలంఅంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here