Home Home Page Page 76

Home Page

వలస కార్మికులపై యోగి ప్ర‌భుత్వం సాహాసోపేత నిర్ణ‌యం

0
లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన చాలామంది వ‌ల‌స కార్మికులు చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే. వీరి విష‌యంలో యూపీ ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది.

చెల్లెళ్లపై కన్నేసిన కామపిశాచి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

0
పశువులా మారిన అన్న పదేళ్లు కూడా దాటని చిన్నారులపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు.

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేేసులు.. ఒక్క రోజులో అత్యధికం

0
భారత్‌లో ఒక్క రోజులోనే 1752 కరోనా కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 23,452కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 723కి చేరింది.

ప్రియుడితో రాత్రి గొడవ.. పొద్దున్నే శవమై తేలిన ప్రియురాలు

0
చనిపోయే ముందురోజు రాత్రి అంజలి బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడింది. మరుసటిరోజు ఉదయం శవమై తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అక్టోబర్ 15 వరకు దేశంలోని హోటళ్లు క్లోజ్.. పర్యాటక శాఖకే షాకిచ్చారు!

0
కరోనా మహమ్మారి ప్రభావంతో అక్టోబర్ 15 వరకు దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులను మూసివేస్తున్నట్లు పర్యాటక ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ తప్పుడు లేఖ ప్రచారం అవుతోంది.

గోల్డ్ షాపులో దొంగతనం.. ఏం పట్టుకెళ్లారో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

0
పటియాలాలోని రద్దీ ప్రాంతంలో ఉన్న ఓ గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది. విషయం తెలుసుకుని షాపు వద్దకు వచ్చిన పోలీసులు అపహరణకు గురైన వస్తువులు విని ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌కు షాక్‌.. కేంద్రం విచార‌ణ షురూ

0
దేశ‌వ్యాప్తంగా ప‌లు రాజ‌కీయ‌పార్టీల‌కు ప్ర‌శాంత్ కిశోర్‌.. పొలిటిక్ స్ట్రాట‌జిస్టుగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్సార్సీపీ పార్టీకి కూడా పీకే సేవ‌లందించారు.

లాక్‌డౌన్ వేళ‌.. సొంతూరికి ఒకే ట్ర‌క్కులో 76 మంది.. మధ్యలోనే సీన్ రివ‌ర్స్‌

0
ప్ర‌మ‌ద‌క‌ర క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి విస్త‌ర‌ణ ఆపేందుకు విధించిన‌ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జా రవాణాను ప్ర‌భుత్వాలు నిషేధించ‌డంతో తమ సొంతూళ్ల‌కు వెళ్లేందుకు దేశ‌వ్యాప్తంగా వ‌ల‌స కూలీలు నానా తంటాలు ప‌డుతున్నారు.

ఇంట్లో ఒంటరిగా పదేళ్ల బాలిక.. గుంటూరు జిల్లాలో దారుణం

0
తల్లి పొలం పనులకు వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తోంది. అదే అదనుగా భావించిన నిందితుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

లాక్‌డౌన్‌తో కరోనా విజృంభణ తప్పింది.. హైదరాబాద్‌కు కేంద్ర బృందం

0
లాక్‌డౌన్ విధించడంతో దేశంలో కరోనా విజృంభణ ముప్పు తప్పిందని కోవిడ్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ వీకే పౌల్ తెలిపారు. హైదరాబాద్‌లో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర బృందాలను పంపిస్తామన్నారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.