50వేలకు చేరువగా పాజిటివ్ కేసులు.. నిన్న ఒక్క రోజే 199 మంది మృతి
దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నాా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని కార్యకలాపాలకు మినహాయింపునివ్వడం కూడా దీనికి కారణమనే వాదన వినబడుతోంది.
తండ్రీకొడుకుల కిరాతకం.. తోడబుట్టిన తమ్ముడి సహా ఇద్దరి దారుణ హత్య
పూర్వీకులు ఇచ్చిన భూమిని పంచుకున్న అన్నదమ్ములకు నడిచే దారి విషయమై వివాదాలు జరుగుతున్నాయి. తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న అతన్ని దారుణంగా హత్య చేశాడు.
ప్రియుడి మోజులో మహిళనీచం.. కూతురికి నిద్రమాత్రలిచ్చి నరకం.. చివరికి..
భర్త పనికి వెళ్లిన తరువాత ప్రియుడికి ఫోన్ చేసి రప్పించుకునేది. ప్రియుడు కూతురిపై కన్నేశాడని తెలిసి అత్యంత నీచానికి పాల్పడింది. నిద్రమాత్రలు మింగించి పడుకోబెట్టి అతనికి ఫోన్ చేసి రప్పించేది.
ఆదిత్య మూవీస్ – హీరో నితిన్ హిందీ డబ్బింగ్ చిత్రాలకు విశేష స్పందన
కరోనా మహ్మామారి ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల్లో మానవాళి ప్రాణాల్ని హరించేస్తున్న సంగతి తెలిసిందే..! అయితే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో...
కేరళలో మళ్లీ కొత్త కేసులు..
Wayanad: కేరళలో రెండు రోజుల తర్వాత మళ్లీ కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 37 యాక్టివ్ కేసులున్నాయి. కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.
కూతురిపై కన్నేసిన కీచకుడు.. రోజూ సెక్స్ వీడియోలు చూపించి..
వావీవరసలు మరచి కామాంధులు రెచ్చిపోతున్నారు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కీచకుడిగా మారి లైంగికంగా హింసించిన సంఘటన వెలుగుచూసింది.
వావ్! అదే ‘స్పిరిట్’: వడగండ్లు కురుస్తున్నా చెక్కుచెదరని మద్యంప్రియులు
Nainital: అదే దీక్ష, అదే స్ఫూర్తి.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మద్యం బాటిళ్లు కొనాలి. రాష్ట్ర ఆదాయానికి తమ వంతుగా పన్ను కట్టాలి! మరో అడుగు ముందుకేసి వడగండ్లను కూడా లెక్కచేయని మద్యంప్రియులు..
ఆర్మీ ఆస్పత్రిలో కరోనా అలజడి.. 24 మందికి పాజిటివ్
దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఆర్మీలోనూ అలజడి రేపుతోంది. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో 24 మందికి వైరస్ సోకింది. ఐటీబీపీలో 45 మంది కరోనా బారినపడ్డారు.
రిటైర్డ్ మహిళా ఎస్సైపై గ్యాంగ్ రేప్.. షెల్టర్ హోంలో దారుణం
పంజాబ్లో మరో దారుణం ఘటన జరిగింది. లాక్డౌన్తో చిక్కుకుపోయిన రిటైర్డ్ మహిళా పోలీస్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదు, కొన్ని రాష్ట్రాలు సరైన వివరాలు ఇవ్వట్లేదు: లవ్ అగర్వాల్
Delhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1568 మంది మరణించారు. ఇదే సమయంలో రికవరీ రేటు పెరుగుతున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు.


