భారత్, చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. యుద్ధ విమానాల మోహరింపు
Ladakh: భారత్, చైనా సరిహద్దులో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత గగనతలానికి అతి సమీపంగా వచ్చాయి. దీనికి ప్రతిగా ఐఏఎఫ్ యుద్ద విమానాలను అక్కడ మొహరించినట్లు తెలుస్తోంది.
భర్తను చంపేసి హైడ్రామా.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ నిజాలు.. నాగర్ కర్నూల్లో దారుణం
ఆరుబయట నిద్రిస్తున్న శ్రీనివాస్ని అతని భార్య దారుణంగా చంపేసింది. అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటూ కత్తి చేతిలో పెట్టింది. పోలీసుల ఎంట్రీతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
16ఏళ్ల బాలికతో ప్రేమాయణం.. ఏకాంతంగా గడిపేందుకు ఆమె ఇంటికెళ్లి
ఇంట్లో ఎవరూ లేరని ప్రియురాలు చెప్పడంతో గౌతమ్ ఆమె ఇంటికి వెళ్లాడు. సాయంత్రం వేళ వారు మాట్లాడుకుంటుండగా తల్లి సడెన్గా వచ్చింది. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో బాలిక తల్లి, సోదరుడు, మేనమామ వచ్చి అతడిని కొట్టి చంపేశారు.
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు కరోనా రోగులు మృతి
వెంటిలేటర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా పేషెంట్లు మృతి చెందారు.
కరోనాను జయించిన తల్లి ప్రేమ.. 21 రోజులు ఇన్ఫెక్షన్ సోకిన బిడ్డతోనే..
ఓ తల్లి ప్రేమ ముందు కరోనా ఓడిపోయింది. 21 రోజులపాటు కోవిడ్ సోకిన తన బిడ్డతోనే ఉన్నప్పటికీ.. కరోనా ఆ తల్లి దరి చేరలేదు. ఆమె తీసుకున్న జాగ్రత్తలే దీనికి కారణం.
వృద్ధ దంపతులపై పైశాచిక దాడి, భర్త మృతి.. గుంటూరు జిల్లాలో దారుణం
సోమవారం రాత్రి దంపతులపై అదే గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో భర్త చనిపోగా.. భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఇవాళ రాత్రికి ప్రధాని మోదీ ప్రసంగం.. లాక్డౌన్ మళ్లీ పొడిగిస్తారా!
మంగళవారం రాత్రి 8 గంటలకు మోదీ జాతిని ఉద్దేశించి కీలక ప్రకటన చేయనున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్డౌన్ ముగియనుండటంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.
గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస ఉదయం గ్రామాల్లో పర్యటించిన విజయ సాయిరెడ్డి
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ...
మందుబాబుల సేఫ్టీ కోసం ‘మహా’ సర్కారు వినూత్న నిర్ణయం
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో మద్యం అమ్మకాల కోసం మహా సర్కారు ఈ-టోకెన్ విధానాన్ని ప్రవేశపెడుతోంది.
కోడికూరలో ఉప్పు తక్కువైందని.. భార్య గొంతు నులిమి చంపేశాడు
ఆదివారం పుట్టింటికి వచ్చిన బాలచంద్ర మద్యం తాగుతూ భార్యను కోడికూర వండమన్నాడు. అందులో ఉప్పు తక్కువగా ఉందన్న కోపంతో భార్యను గొంతు నులిమి చంపేశాడు.


