‘ఆరోగ్యసేతు తప్పనిసరిగా వాడాలని చెప్పడం చట్టవిరుద్ధం’
Justice Srikrishna: ఆరోగ్య సేతు యాప్ వినియోగంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరిగా వాడాలని చెప్పడం సరికాదన్నారు.
జిల్లాల్లో కరోనా కట్టడికి గోవా మోడల్.. మహా సీఎం సూచనలు
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. దేశంలోనే మొత్తం కేసుల్లో 33 శాతం ఆ రాష్ట్రంలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం.. కన్నవారే ఛీ కొట్టడంతో..
భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి మహాలక్ష్మి ప్రియుడితో వెళ్లిపోయింది. రెండేళ్లు సహజీవనం చేయడంతో బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డని తీసుకుని పుట్టింటికెళ్తే ఛీత్కారాలే ఎదురయ్యాయి.
ఒక్క రోజులోనే మారిన ఫలితం.. ఆ పైలట్లకు కరోనా నెగెటివ్, కారణం ఇదేనా?
దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకూ అధికమవుతోంది. రెండు రోజుల కిందట ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు వైరస్ నిర్ధారణ కాగా.. ఆ మర్నాడే మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.
ఇకపై పారామిలటరీ క్యాంటీన్లలో స్వదేశీ వస్తువులు మాత్రమే.. ఎప్పుటి నుంచి అంటే?
కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం నుంచి తేరుకొని పురోగమించడానికి గల వ్యూహాలకు పదునుపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రం మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఒకే ఇంట్లో భార్య, ప్రియురాలు.. చివరికేమైందంటే..!
మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్న మహహ్మద్ రివాని ఆమెను ఏకంగా ఇంటికే తెచ్చాడు. భార్య షకీలా బీబీ, ప్రియురాలితో కలసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. చివరికి..
చైనా ఎదురుదాడి ముమ్మరం చేసిన అమెరికా.. సెనేట్లో కీలక బిల్లు
వైరస్ విషయంలో ముందు నుంచి చైనాను దోషిగా పేర్కొంటున్న అమెరికా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై తొలి నుంచి చైనా గుంబనంగా వ్యవహరించి, ప్రపంచాన్ని మోసం చేసిందని అమెరికా ఆరోపించింది.
ట్విట్టర్ ఉద్యోగులకు నిరవధికంగా వర్క్ ఫ్రమ్ హోం.. సంచలన నిర్ణయం
కరోనా వైరస్ పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోం విధానం అయిదేళ్ల ముందుగానే అమల్లోకి వచ్చింది. లాక్డౌన్ కారణంగా తమ కార్యకలాపాలు నిలిచిపోకుండా పలు సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించాయి.
మే 19 నుంచి దేశీయ సర్వీసులు.. కండిషన్స్ అప్లయ్: ఎయిరిండియా కీలక ప్రకటన
లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రజా రవాణాను పునఃప్రారంభించడానికి కేంద్రం సిద్ధమవుతోంది.
భారత్ నుంచి అక్రమంగా పాక్లోకి ఔషధాలు.. విచారణకు ఆదేశించిన ఇమ్రాన్
భారత్, పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరింత దిగజారాయి. కశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దుచేయడంతో దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతుంది.


