సీఎం కేసీఆర్: అమర జవాను కుటుంబానికి భారీ సహాయం
సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సహాయం ప్రకటించింది. ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా...
కొణిదెల వారి కుమారి శ్రీమతి కానుంది
‘పెళ్లికి బాజా మోగింది.. కుమారి శ్రీమతి కానుంది’ అని ‘జయం మనదేరా’ సినిమాలో వెంకటేశ్ ఆడిపాడారు. ఇప్పుడు నిహారికాకు ఈ పాట బాగా సూట్ అవుతుంది. కుమారి కొణిదెల నిహారిక త్వరలో శ్రీమతి...
వకీల్ సాబ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన శృతి హాసన్..?
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్' సినిమాలో శృతి హాసన్ నటించనుందనే వార్తలు వస్తున్నాయి.
'వకీల్ సాబ్' సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి వెండితెర సందడి చేయనున్న సంగతి...
చినబాబు పై చర్యలు తప్పవా?
ప్రపంచమంతా మాయదారి రోగంతో వణుకుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం రాజకీయం యమా సీరియస్ గా సాగుతోంది. అధికార.. విపక్షాల మధ్య ఎత్తులు పైఎత్తులు ఒక రేంజ్లో సాగుతోంది. ఎవరికి ఏ...
కల్నల్ సంతోష్ బాబు అంతియ యాత్ర ప్రారంభం..
దేశం కోసం పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది.
చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థీవ దేహంపై త్రివర్ణ...
జీతాలు చెల్లించకుండా మండలి మోకాలడ్డు..!
ఏపీ శాసనమండలి తీరుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడకేస్తోంది. కనీసం జూలై 1న ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా శాసనమండలి మోకాలడ్డడం పై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న...
మండలిలో మంత్రిపై టీడీపీ సభ్యుల దాడి…!
శాసన మండలిలో బుధవారం షాకింగ్ ఘటనలు జరిగాయి. మండలిలో మంత్రిపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేసినట్లు వైసీపీ సభ్యులు ఆరోపించారు.
శాసన మండలిలో బుధవారం షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...
రేపు టీఎస్ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇప్పటికే ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్లైన్లోనే విడుదల చేసే అవకాశం...
కరోనా వైరస్ తో సీఎం పీఏ మృతి ..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ భారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. సామాన్యుల నుండి విఐపిలు ప్రముఖులు ఇలా ఏ తేడా లేకుండా...
ఏపీ సీఎం జగన్ యాదవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి తలసాని కొనియాడారు
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కును కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం...












