తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి మహమ్మారి పాజిటివ్ అని తేలినట్టు తెలిసింది. గత కొద్దిరోజులుగా మహమ్మారి లక్షణాలు కనపడడంతో ఇంటికే పరిమితమైన ఆయన నిన్న రాత్రి మహమ్మారి పరీక్షలు చేయించుకోగా మహమ్మారి పాజిటివ్...
అన్నిజాగ్రత్తలతో “అల్లుడు అదుర్స్”
రోజురోజుకు హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. హీరోలంతా తమ సినిమాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.
అయితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాత్రం రిస్క్ చేశాడు. తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు....
నారా లోకేష్ కు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైందా?
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైందా? త్వరలోనే లోకేష్ ను మూసేసే ప్లాన్ చేసిందా అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.. తాజాగా జరుగుతున్న...
లేడీ సూపర్ స్టార్’కి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు..
నేడు టాలీవుడ్ లే సూపడీర్ స్టార్ విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా సోషల్ మీడియా వేదికగా విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విజయశాంతి అంటే టాలీవుడ్లో చెరగని ఓ...
స్టార్ యాంకర్స్ కు ఆర్థిక సంక్షోభం..
మహమ్మారి వైరస్ కారణంగా అన్ని రంగాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. అదే పరిస్థితి సినిమా రంగంపై కూడా పడటంతో హీరోలు దర్శకులు ఇతర నటీనటులు అంతా కూడా తమ...
కాజల్ పెళ్లి వార్తల హల్చల్..?
సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సెలబ్రిటీల ప్రేమ, సహజీవనం, పెళ్లి, పిల్లలు, విడాకులు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంటుంది.
తాజాగా 35 ఏళ్ల ముద్దుగుమ్మ...
పతంజలి ఆయుర్వేద మందు విడుదల చేసిన రాందేవ్ బాబా
యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ మహమ్మారిని అంతమొందించే మెడిసిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో...
త్వరలోనే ఏపీలో జిల్లాల విభజన
మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రంలో 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చబోతున్నారని తెలుస్తోంది. లోక్సభ...
తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి
తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో...
నూతన రాజ్యసభ సభ్యులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు...










