ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా మృతులు.. 30 లక్షలకు చేరువులో కేసులు
కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది.
కన్నతల్లినే చంపేసిన కిరాతకుడు.. కర్నూలు జిల్లాలో దారుణం
ఎంసీఏ చదివి ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన యువకుడు ఐదు నెలలుగా మతిస్థిమితం సరిగ్గా లేక బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తల్లితో గొడవపడి ఆమెను కిరాతకంగా చంపేశాడు.
పరాయి మహిళతో రాసలీలలు… కేసుల భయంతో వ్యక్తి ఆత్మహత్య
భార్య కళ్లుగప్పి మస్తాన్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ బంధువులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
దేశంలో 26 వేలు దాటిన కోవిడ్ కేసులు.. 800కిపైగా మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రను మహమ్మారి తీవ్రంగా వణికిస్తోంది. రోజూ ఇక్కడ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
‘నువ్వైనా సుఖంగా ఉండు’.. మూడో భార్యకు మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య
ఆరు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్న రాజశేఖర్కు ఆమెతోనూ కలహాలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం భార్యకు మెసేజ్ పెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో కలకలం.. ఏపీ యువతి దారుణహత్య.. దహనం!
నిజామాబాద్ జల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో శనివారం ఓ మహిళ దహనమై కనిపించింది. ఆమెను శివతండాకు చెందిన మహిళగా గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె ఆరు నెలల క్రితం ఇక్కడి యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా ‘మహా’ విలయం.. ముంబైలో 5వేలు దాటిన పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు మహరాష్ట్రలోనే అత్యధికంగా నమోదయ్యాయి.
హ్యాట్యాఫ్ దేబీప్రసాద్.. కరోనా సాయానికి అరుదైన నాణేల వేలం
ఒడిశాకు చెందిన దేబీప్రసాద్ మంగరాజు కరోనా పోరుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన దగ్గరున్న అరుదైన నాణేలను వేలం వేసి, ఆ నిధులను ప్రభుత్వాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
అమర్నాథ్ యాత్రపై నిర్ణయం అప్పుడే..!
మనదేశంలో ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. వేలాది సంఖ్యలో యాత్రికులు పాల్గొనే ఈ యాత్ర దాదాపు 42 రోజులపాటు జరుగుతుంది. ఈ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. కాలినడకన ఊరెళ్తూ స్కూల్లో పడుకున్న పాపానికి..
ప్రజారవాణా స్తంభించిపోవడంతో నలభై ఏళ్ల మహిళ కాలినడకన సొంతూరికి బయల్దేరింది. చీకటిపడడంతో స్కూల్లో పడుకున్న మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.


