కూతురికి నిద్రమాత్రలిచ్చిన తల్లి.. మత్తులోకి జారుకున్నాక..
తన కూతురు కనిపించడం లేదని బల్వీదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరుసటి రోజే తన కూతురిని ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పింది. ఆ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి కూతురిని పడుకోబెట్టింది. చివరికి..
ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం… చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు
ఆరేళ్ల బాలికను కన్నేసిన యువకుడు ఆమెను నిర్మాుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అతడిని పట్టుకుని చితక్కొట్టారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహాయకుడికి కరోనా
ఇటీవలే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా టెస్టులు నిర్వహించారు. ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయన ప్రధాన సహాయకుడు, సింధ్ ప్రావిన్స్ గవర్నర్కు కరోనా పాజిటివ్ అని తేలింది.
చెల్లెలిపై అన్న నీచకోరిక.. నాలుగు నెలల గర్భవతిని చేసి..
కడుపునొప్పితో బాధపడుతున్న 7వ తరగతి చదువుతున్న కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఎదురైంది. నాలుగు నెలల గర్భంతో ఉందని వైద్యులు చెప్పడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కానిస్టేబుల్పై కూరగాయల వ్యాపారి దాడి.. బోరబండలో దారుణం
మార్కెట్లో అందరూ దూరంగా ఉండాలని హెచ్చరించిన కానిస్టేబుల్పై కూరగాయల వ్యాపారి రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బోరబండలో జరిగింది.
అవినీతిరహిత, పారదర్శక పాలన అందించడమే సీఎం వైయస్ జగన్ లక్ష్యం: గడికోట శ్రీకాంత్రెడ్డి
తాడేపల్లి: విపత్కర పరిస్థితుల్లో మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజలకు భరోసా కల్పించడమే ముఖ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. కరోనా విషయంలో సీఎం వైయస్ జగన్ ప్రజలకు భరోసా...
నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా.. నీతి భవన్ మూసివేత
Delhi: నీతి ఆయోగ్ భవనంలో కరోనా అలజడి రేగింది. నీతి భవన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కుటుంబాన్ని చిదిమేసిన యాక్సిడెంట్.. అమ్మానాన్నల మృతితో అనాథలైన పిల్లలు
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. అమ్మానాన్నల మరణంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.
మిర్చి వ్యాపారికి టోకరా.. రూ.80లక్షలతో ఉడాయించిన ట్రక్కు డ్రైవర్లు
గుంటూరు మిర్చి వ్యాపారి తాను అమ్మిన పంట డబ్బులు రూ.80లక్షలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ట్రక్కు డ్రైవర్లు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
దారుణం… శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య
పాలిఘర్లో ఇద్దరు సాధువుల హత్య మరువక ముందే మరో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. శివాలయంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరి మృతదేహల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


