Home Flash News Page 277

Flash News

Flash News

రెడ్ జోన్‌లోనే మెట్రో సహా ప్రధాన నగరాలు.. లాక్‌డౌన్ పొడిగింపునకే మొగ్గు?

0
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాల్లో వైరస్ మాత్రం తగ్గుముఖం పట్టలేదు.

గల్ఫ్‌లో భర్త.. వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య.. వేములవాడలో విషాదం

0
పెళ్లైన కొద్దికాలానికే భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇంట్లో అత్తమామలతో కలసి ఉంటున్న లత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే కారణమన్న ఆరోపణలున్నాయి.

ఉద్దవ్‌కు బిగ్ రిలీఫ్.. మే 27లోపు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

0
మహారాష్ట్రలో ఉద్ధవ్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పింది. మహా వికాస్ అఘాడీ తరుఫున సీఎంగా బాధ్యతలు చేపట్టిన శివసేన అధినేత

పదేళ్ల బాలికపై అత్యాచారం.. గుంటూరులో దారుణం

0
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో పదేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించి 60 ఏళ్ల వృద్ధుడు బాలికపై అత్యాచారం చేశాడు.

ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆరోగ్యంపై ప్రచారం.. ఐరాస స్పందన ఇదీ

0
గడచిన 10 రోజులుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఆరోగ్యం విషమించి, కోమాలో ఉన్నట్టు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వలస కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్

0
లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంతో ఈ విషయమై మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

వలస కూలీల కోసం నేటి నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి.. కేంద్ర మంత్రి

0
కరోనా వైరస్ కట్టిడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిలేక పస్తులుంటున్న వీరు సొంతూళ్లకు వెళ్లలేక పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2.34 లక్షల మందిని బలితీసుకున్న మహమ్మారి

0
గతేడాది డిసెంబరు చివరి వారంలో చైనాలో మొదలైన కరోనా వైరస్ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

దేశంలో కరోనా.. 35వేలు దాటిన పాజిటివ్ కేసులు

0
దేశంలో చోటుచేసుకుంటున్న కరోనా వైరస్ మరణాల్లో సగానికి కంటే ఎక్కువ మంది 60 ఏళ్లు దాటినవారే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 60 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్నవారే ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా మరణాల్లో ఆ వయసువాళ్లే అధికం.. రికవరీ రేటు మాత్రం భారీగా ఉంది

0
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి దేశవ్యాప్తంగా దాదాపు 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. అయతే, కోలుకున్నవారి శాతం ఎక్కువగా ఉండటం సానుకూలం.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.