నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం.. ఎయిమ్స్ వర్గాల వెల్లడి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరగా.. ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ విభాగంలో చికిత్స కొనసాగుతోంది.
హ్యాట్సాప్.. కరోనా రోగి ప్రాణాలు నిలబెట్టడానికి రిస్క్ చేసిన ఎయిమ్స్ డాక్టర్
కరోనా వైరస్ మహమ్మారిపై వైద్య సిబ్బంది ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాాణాలను ఫణంగా పెట్టి బాధితులకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. తమ కుటుంబాన్ని కూడా వదలి దూరంగా ఉంటున్నారు.
భూ వివాదంతో సోదరుల ఘర్షణ.. తమ్ముడి చేతిలో అన్న దారుణహత్య
భూమి పంపకాల్లో అన్న తనకంటే ఎక్కువ భూమి తీసుకున్నాడని కక్ష పెంచుకున్న తమ్ముడు కిష్టయ్య అతడి తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశాడు.
దాయాది మరో దుస్సాాహాసం.. పాక్ రేడియోలో కశ్మీర్ వాతావరణ సమాచారం
ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను భారత వాతావరణ విభాగం ప్రకటించిన కొద్ది రోజుల్లో దాయాది దీనికి ప్రతిగా కశ్మీర్ సమాచారం తన అధికారిక రేడియోలో ప్రసారం చేసింది.
ఆ నగరంలో 334 మంది సూపర్ స్ప్రెడర్స్.. పరిస్థితి భయానకం
Super Spreaders: గుజరాత్లోని అహ్మదాబాద్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అక్కడ 334 మంది సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించారు. మొత్తం 14 వేల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉండవచ్చని అంచనా.
ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయణ్ని ఎయిమ్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
గుడ్న్యూస్.. రైళ్లు తిరిగేందుకు డేట్ ఫిక్స్, కానీ..
Indian Railways: ప్రస్తుతం దేశంలో ఆరోగ్యశాఖ వెలువరించిన లెక్కల ప్రకారం 62,939 కరోనా కేసులు నమోదయ్యాయి. మే 3న ఈ సంఖ్య 39,980 కావడం గమనార్హం. ఆదివారం నాటికి దేశంలో మొత్తం కరోనా మరణాలు 2,109గా ఉన్నాయి.
రేపింగ్ బ్రదర్స్.. జాలీరైడ్ పేరుతో అమ్మాయిల కిడ్నాప్.. ఫుల్లుగా తాగించి..
అమ్మాయిలను కిడ్నాప్ చేసి మత్తుమందిచ్చి దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో అన్నదమ్ములను అరెస్టు చేశారు. మైనర్లతో గంజాయి, మద్యం తాగించి రేప్ చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
ఆఫ్రికర్ స్వైన్ ఫీవర్: పందుల్లో మాయ రోగం.. 13 వేలు మృతి
పందుల్లో మాయ రోగం వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో పందులు వేలాడిగా మృత్యువాత పడుతున్నాయి. అసోంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పశువుల మేత కోసం వెళ్లిన బాలికపై దారుణం.. నది ఒడ్డున ఒంటరిగా ఉండడంతో..
పదేళ్ల బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడో కామాంధుడు. నది ఒడ్డున ఒంటరిగా కనిపించడంతో బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


