ఏపీ సీఎం పై కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశంసల జల్లు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశంసల జల్లు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కర్ణాటక మాజీ సీఎం, ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ప్రశంసలు జల్లు...
కొడాలి నాని… సంచలన వ్యాఖ్యలు!
వివరాళ్లోకి వెళ్తే… మోకా భాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పాత్రతోపాటుగా దేవినేని ఉమా, చంద్రబాబుల హస్తం కూడా ఉండి ఉంటుందని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రిస్థానంలో ఉన్న నాని ఇలాంటి...
ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!
నందమూరి నట వారసత్వం పుచ్చుకున్న కళ్యాణ్ రామ్.. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ వేసుకున్నారు. 1989లో 'బాలగోపాలుడు' సినిమాలో బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. ఆ...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై నెలకు సంబంధించి ఇప్పటి...
కరోనాతో ఇస్కాన్ చీఫ్ కన్నుమూత..!
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి లక్షల మంది మరణిస్తున్నారు. తాజాగా..ఈ మహమ్మారి బారిన పడి ఇస్కాన్ అధిపతి భక్తి చారు మహారాజ్ మరణించారు. ఆయన...
టీడీపీ నేతల్లో శుక్రవారం టెన్షన్ టెన్షన్…
తెలతెలవారగానే ప్రతిపక్ష తెలుగుదేశం శిబిరంలో ఆందోళన. నేతల్లో తీవ్ర ఉత్కంఠ. ఈరోజు ఏమి వారము ఇంకా శుక్రవారము కి ఎనీ రోజులు ఉంది. కొద్ది రోజులగా ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను...
మరో చారిత్రాత్మక నిర్ణయానికి సిద్ధమౌతున్న ఏపీ సీఎం జగన్.. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్తోపాటు మరో పేరు..!
రాష్ట్రంలోని 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా పెంచి 26 చేయాలనేది జగన్ వ్యూహం. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ, జిల్లాల సంఖ్యను మాత్రం...
ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త..
సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో...
మోడీనే రంగంలోకి దిగడంతో చైనా ఉలిక్కిపడింది.
భారత ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా చైనా సరిహద్దుల్లో లఢక్ లో పర్యటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మోడీ సైనికులకు భరోసానిచ్చిన తీరు చూసి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. సరిహద్దుల్లోకి...
కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోం శాఖ మంత్రి
తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్గా తేలడంతో చికిత్స పొందడం కోసం ఆయన అపోలో హాస్పిటల్లో చేరారు. డిప్యూటీ సీఎంతోపాటు ఆయన కుమారుడు, మనవడు...










