టిమ్స్ని వెంటనే ప్రారంభించాలి
కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై...
“నాలో.. నాతో వైఎస్సార్” PDF ఫేక్..క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..?
ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన “నాలో.. నాతో వైఎస్సార్” పుస్తకాన్ని కుమారుడు సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
అయితే వైఎస్...
కొల్లును మరిచితివా చిట్టినాయుడు..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం వార్ ఆఫ్ వర్డ్స్ చేసుకుంటూ ఉంటాయి. అది చూసిన ఎవరి అభిమానులు వాళ్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకానీ… వీటి...
ఏపీ లో ఇంటికే క్వారంటైన్ కిట్ ఇదిగో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే కరోనా నియంత్రణ విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బాగా ముందు ఉన్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో టెస్టింగ్ జరుపుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే...
ఈఎస్ఐ స్కాంమూలాలు బయటపడుతున్నాయి
రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించిన ఈఎస్ఐ స్కాంమూలాలు జిల్లాలో బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. పితాని కార్మిక శాఖ...
ఆంధ్రపదేశ్ ఐటీ శాఖ కార్యదర్శిగా భాను ప్రకాష్
ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు కరోనా ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్గా రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర...
హైకోర్టులో వేర్వేరుగా రఘురామ కృష్ణంరాజు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు
వైఎస్సార్ సీపీ అధినాయకత్వంపై వ్యవతిరేక స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో రెండు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. భీమవరం, పోడూరు స్టేషన్లలో తనపై నమోదైన కేసులపై హైకోర్టులో వేర్వేరుగా రఘురామ కృష్ణంరాజు...
కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. తెలంగాణహైకోర్టు ఆగ్రహం.
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ… హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై...
జులై 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం
ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం.
ఇక...
‘ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతాం’పర్యాటక శాఖా మంత్రి
పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో రూ. 4.5 కోట్ల అభివృద్ది పనులకి...












