కిమ్ అజ్ఞాతం వీడిన మర్నాడే.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పులు
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకు వచ్చిన మర్నాడే దాయాదుల మధ్య సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. సైనికరహిత ప్రాంతంలో తొలుత ఉత్తర కొరియా కాల్పులకు పాల్పడినట్టు సియోల్ వెల్లడించింది.
కామంతో కళ్లుమూసుకుపోయి నర్సులపై నీచం.. నడిరోడ్డుపై దారుణం
నర్సులపై నీచానికి ఒడిగట్టారు దుర్మార్గులు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు నర్సులను అడ్డగించి పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఆర్పీఎఫ్ను వెంటాడుతున్న కరోనా.. హెడ్క్వార్టర్స్ మూసివేత
దేశంలోనే అతిపెద పారామిలటరీ దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ను కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతోంది. ఢిల్లీలో శనివారం సీఆర్పీఎఫ్ బెటాలియన్లో 135 మంది వైరస్ బారినపడ్డారు.
చదువుకుందామని వస్తే.. మత్తు మందిచ్చి మరదలిపై అత్యాచారం
మరదలిపై కన్నేసిన కామాంధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలకువ వచ్చిన తర్వాత బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కిమ్ కనిపించాడు సరే.. అజ్ఞాతంలోకి ఎందుకు? మసకబారుతున్న అణునిరాయుధీకరణ?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. 20 రోజులపాటు బయట ప్రపంచంలోకి రాలేదు. ఆయన ఈ మూడు వారాలు ఏంచేశారు? వ్యూహాత్మకంగానే ఆయన ప్రజల ముందకు రాలేదా? అనారోగ్య కారణమా? అనేది అంతుబట్టడంలేదు.
బెంగళూరులో బీహార్ దంపతుల ఆత్మహత్య.. 5 నెలల క్రితమే పెళ్లి
ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్న జంట 4 నెలల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. లాక్డౌన్ కారణంగా 40 రోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు.
దేశంలో 40వేలకు చేరువగా పాజిటివ్ కేసులు.. మరణాలన్నీ ఆ పది రాష్ట్రాల్లోనే
దేశంలో కరోనా మహ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ను కట్టడిచేయడానికి లాక్డౌన్ విధించినా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. శనివారం రికార్డుస్తాయిలో 2,400 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.
కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం.. త్రివిధ దళాలు పూల వర్షం
వైద్యో నారాయణ హరీ అన్నాారు పెద్దలు.. వైద్యులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనాపై పోరాటంలో ముందున్న ఈ వీరులకు ఎంత చేసినా తక్కువే. వీరికి సంఘీభావంగా రక్షణదళాలు పూల వర్షం కురిపించాయి.
యువకుడి వలలో పడిన ఆంటీ.. పెళ్లి పేరుతో లైంగిక కోరికలు తీర్చుకుని
భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న మహిళపై కన్నేసిన యువకుడు సాయం చేస్తానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా మొహం చాటేశాడు.
ఎస్ఐనే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు… కర్నూలు జిల్లాలో కలకలం
ఇంటెలిజెన్స్ డీఎస్పీ పేరుతో కర్నూలులోని ఓ ఎస్ఐకి ఫోన్ చేసిన సైబర్ కేటుగాడు ఏకంగా రూ.36వేలు దోచుకున్నాడు. ఈ విషయం జిల్లా ఎస్పీకి చేరడంతో ఆయన దర్యాప్తు చేయిస్తున్నారు.


