చెన్నైలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య.. మెరీనా బీచ్లో తేలిన శవం
శుక్రవారం కారులో హాస్పిటల్కు బయలుదేరిన మల్లికార్జున్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తమ్ముడికి మెసేజ్ పెట్టాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని మెసేజ్లో పేర్కొన్నాడు.
ఎయిరిండియాలో కలకలం.. ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్
వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియాకు చెందిన పైలట్లకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.
నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. 70ఏళ్ల పూజారి అరెస్ట్
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పూజారిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఆ పూజారి ఇంట్లోకి తీసుకెళ్లి వేధించాడు.
స్వల్ప లక్షణాలుండి.. మూడు రోజులు జ్వరం రాకుంటే ఇంటికి పంపొచ్చు: కేంద్రం
దేశంలో ఇప్పటి వరకు 23 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించగా.. ఇందులో 60వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. సగటున 85,000 పరీక్షలను నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
హైదరాబాద్లో వ్యక్తి దారుణహత్య.. నడిరోడ్డుపై కత్తులతో వెంటాడి నరికి
హైదరాబాద్లోని చాదర్ఘాట్ ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి కత్తులతో నరికి చంపేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్టూడెంట్తో కాపురం పెట్టిన స్కూల్ టీచర్.. గర్భం దాల్చడంతో పరార్
పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకుపోయిన టీచర్ ఆమెతో కాపురం పెట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
దేశంలో కరోనా కేసులు: జోరు ఇలాగే సాగితే మే నెలాఖరుకి 2 లక్షలకు!
మార్చి 25 తొలిదశ లాక్డౌన్ మొదలైనప్పటికే దేశంలో 600గా ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 45 రోజుల్లోనే 60వేలను దాటేసింది. లాక్డౌన్ కొనసాగుతున్నా కేసులు పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది.
అమ్మాయిని వేధిస్తున్నాడని.. బంధువునే కారుతో ఢీకొట్టించి దారుణహత్య
తన మేనకోడలిని వేధిస్తున్న బంధువుల కుర్రాడిని కారుతో ఢీకొట్టి చంపేశాడో ఓ యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలంలో జరిగింది.
తమ్ముడితో అక్రమ సంబంధం… రూ.2లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్య
తమ్ముడి వరుసయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న నాగమణి తన సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను అతడి స్నేహితులతోనే హత్య చేయించింది.
లారీ బోల్తా, ఐదుగురు వలస కూలీల మృతి.. హైదరాబాద్ – ఆగ్రా వెళ్తూ ‘మధ్య’లోనే..
మధ్యప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న మామిడి పండ్ల లారీ బోల్తా పడింది. దీంతో ఆ లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు వలస కూలీలు మరణించగా.. మరో 11 మంది గాయపడ్డారు.


