మద్యం తాగితే నరహంతకుడే.. 33ఏళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు కొడుకు హత్య
రోజూ మద్యం తాగుతూ వస్తున్న భర్తను భార్య నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో వచ్చి నిలదీసిన కొడుకును తండ్రి తుపాకీతో కాల్చి చంపేశాడు.
చెన్నైలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్లకు కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తమిళనాడులోనే నమోదవుతున్నాయి. చెన్నై నగరంలోనూ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది.
హైదరాబాద్ ల్యాంకో హిల్స్లో విషాదం.. 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
నందిగామ నుంచి 3 నెలల క్రితం హైదరాబాద్ వచ్చిన యువతి లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయింది. లాక్డౌన్ పూర్తయ్యాకే ఇంటికి రావాలని కుటుంబసభ్యులు చెప్పడంతో మనస్తాపానికి గురై బిల్డింగ్ పైనుంచి దూకేసింది
ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు చేరువవుతోన్న కరోనా మరణాలు
చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో మొదలైన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తింగా వ్యాపించింది. మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది.
లాక్డౌన్ ఎఫెక్ట్: 50 శాతం తక్కువ తింటున్న గ్రామీణ ప్రజలు.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తినడానికి కూడా తిండిలేక పూటగడవని దుర్బర పరిస్థితి కొందరికి ఎదురవుతోంది.
దుస్తులు చించేసి కర్రలతో కొట్టి.. కన్నకూతురిపైనే పైశాచిక దాడి
భూమి అమ్మిన డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి కూతురు, అల్లుడిపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. బంధువులతో కలిసి కూతురు బట్టలు చించేసి కర్రలతో కొట్టాడు.
కరెంట్ షాక్తో వృద్ధ దంపతుల మృతి.. నిజామాబాద్లో విషాదం
మంగళవారం చేను కంచె వద్ద స్నానం చేస్తున్న శంకర్ కరెంట్ షాక్కు గురయ్యాడు. భర్తను కాపాడేందుకు వెళ్లిన మారోనిబాయి కూడా షాక్కు గురై ప్రాణాలు కోల్పోియింది.
ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్.. మన్మోహన్కు కరోనా నిర్ధారణ పరీక్ష
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికెళ్లారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు.
అత్తింటివాళ్లను రోకలితో కొట్టిన వ్యక్తి.. భార్య మృతి, ఐసీయూలో అత్త
పుట్టింటికి వెళ్లిపోయిన భార్యతో గొడవపడిన మురళి ఆవేశంలో ఆమెతో పాటు అడ్డొచ్చిన అత్తపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భార్య ప్రాణాలు కోల్పోగా, అత్త తీవ్రంగా గాయపడింది.
నాడు స్పానిష్ ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 113 ఏళ్ల బామ్మ
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా పెద్ద వయస్కులపైనే ఉంటోంది. వీరిలో మరణాలు రేటు కూడా ఎక్కువే. కానీ, 113 ఏళ్ల బామ్మ మాత్రం కరోనాను జయించి, సంపూర్ణ ఆరోగ్యం సాధించింది.


