జూన్ 8న విడుదల కాబోతున్న కీర్తి సురేశ్ పెంగ్విన్ టీజర్
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ అప్ కమింగ్ మూవీ పెంగ్విన్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎక్స్ క్లూజివ్ గా జూన్ 19న విడుదల కాబోతున్న సంగతి...
క్లారిటీ ఇచ్చిన మాల్యా పీఏ..?
విజయ్ మాల్యా ..ఈ పేరు తెలియని ఇండియన్ ఉండరు.మనదేశంలో వివిధ బ్యాంకుల వద్ద రూ.9961 కోట్లు రుణంగా తీసుకుని తిరిగి చెల్లించకుండా ఆపై దివాలా తీసి లండన్ కు ఎగిరిపోయిన మాల్యా అక్కడ...
అది హత్య కాదట జార్జ్ మృతిలో అసలు ట్విస్ట్ ఇదే…. ?
అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఘటన అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తుంది. నల్ల జాతీయుడు పై వివక్ష చూపి దారుణంగా అతడి మెడపై పోలీసులు కాలు మోపినొక్కి పెట్టి కుదిపేసి హత్య చేసినట్లు...
కరోనా ఫ్రీ స్టేట్ గోవాలో కలకలం.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్
దేశంలోనే కరోనా వైరస్ రహిత తొలి రాష్ట్రంగా గోవా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఏడుగురికి కరోనా వైరస్ బారినపడగా.. అందరూ కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.
హైదరాబాద్ యువతికి టోకరా.. పెళ్లి పేరుతో రూ.12.45లక్షలు కొట్టేసిన నైజీరియన్
పెళ్లి కోసం భారత్ మ్యాట్రిమొనీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న యువతి నైజీరియన్ చేతిలో దారుణంగా మోసపోయింది. ఏకంగా రూ.12.45 లక్షలు మోసపోయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పు తీర్చమని అడిగినందుకు హత్య.. వరంగల్లో దారుణం
తనకు పరిచయమున్న సురేశ్కు హరిబాబు కొంతకాలం క్రితం డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల దాన్ని తిరిగి ఇవ్వాలని కోరగా సురేశ్ మాటదాట వేస్తున్నాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో సురేశ్ను అతడిని చంపేశాడు.
వ్యాక్సిన్ వచ్చినా కరోనా ముప్పు పోదు.. మరోసారి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!
కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణుకుతోంది. ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స అందుబాటులో లేకపోవడంతో ఈ మహమ్మారికి ఎప్పుడు ఎక్కడ అడ్డుకట్టపడుతుందో తెలియక అన్ని దేశాలూ సతమతమవుతున్నాయి.
‘బిడ్డ తనకు పుట్టలేదని వదిలించుకున్న ప్రియుడు’.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
సహజీవనం చేసి బిడ్డ పుట్టాక మొహం చాటేసిన ప్రియుడి నుంచి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఖమ్మం జిల్లాలో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 44 లక్షలు దాటిన కరోనా కేసులు.. 3 లక్షల మంది బలి
చైనాలోని వుహాన్లో గతేడాది డిసెంబరు చివరిలో తొలిసారి వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలూ చిగురుటాకులా వణుకుతున్నాయి.
దేశంలో 78వేలు దాటిన కరోనా కేసులు.. చైనాకు మరింత చేరువగా
దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఏప్రిల్ నెల ముగిసే వరకూ నిలకడగా సాగిన పాజిటివ్ కేసులు.. గత 13 రోజుల నుంచి భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.




