నరసాపురం నియోజకవర్గంలో మరింత వేడెక్కుతున్న రాజుల రాజకీయాలు..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు .. ఏపీ మంత్రి శ్రీరంగనాథ రాజు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కాస్తా ఇప్పుడు పోలీస్ స్టేషన్...
నమ్మండి ప్లీజ్….నాకు కరోనా లేదు
తను హోం ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పుకుంది యాంకర్ ఝాన్సీ. ఎవ్వర్నీ కలవడం లేదని, మందులు కూడా వేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. అయితే చాలామంది...
దేశంలోనే తొలిసారిగా జయహోం వైస్ జగన్ …
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మొబైల్ నమూనా సేకరణ కేంద్రాలు ప్రారంభించింది. ఒక్కో వాహనంలో 10 కౌంటర్లు ఉంటాయి. ఒకేసారి 10 మంది వారి...
ప్రైవేటు ఆస్పత్రికి మాజీ మంత్రి.
తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇచ్చింది.
ఈఎస్ఐ స్కాంలో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి...
బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్.
బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం ధృవీకరించారు. ఆసుపత్రినుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్ లో తన మద్దతుదారులతో మాట్లాడారు. ప్రస్తుతానికి అంతా...
విశాఖ ఎల్జీ పాలిమర్స్ సీఈవో సహా 12 మంది అరెస్ట్..
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సంచలనం చోటుచేసుకుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తుది నివేదికను సమర్పించిన...
కరోనా నియంత్రణ లో జగన్ అద్బుతంగా పనిచేస్తున్నారు – తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరోనా నియంత్రణలో ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అందులోనూ ప్రతిపక్ష నేతల నుంచి ప్రశంసలు జగన్ సర్కార్కు ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇస్తున్నట్టైంది. రెండురోజుల క్రితం జనసేనాని పవన్కల్యాణ్...
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సెంట్రల్ జైలుకు తరలింపు..
వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు...
మంత్రి బాలినేని ఎస్కార్ట్కు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర , సాంకేతిక శాఖమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా పెద్ద అంబర్పేట ఔటర్ రింగురోడ్డుపై ఎస్కార్ట్ వాహనం...
భారీగా పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!
బంగారం ధర వెలవెలబోయింది. మరోసారి దిగొచ్చింది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు...












