సరికొత్త ఆధ్యాయనానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైస్ జగన్ !!

నేడు డాక్టర్స్ డే..! డాక్టర్స్ డే సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యెస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీలో సరికొత్త ఆధ్యాయనానికి శ్రీకారం చుట్టారు. నేడు సీఎం జగన్ 1088 కొత్త అంబులెన్స్ వాహనాలను కూడా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో తొలి క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ప్రజలకు క్యాన్సర్ నుండి విముక్తి కల్పించేందుకు సీఎం జగన్ మరో అడుగు ముందుఅడుకు వేశారు. గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌లో నాట్కో క్యాన్సర్‌ బ్లాక్ ను ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం ఆయన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ..

డాక్టర్లకు డాక్టర్స్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. ఏపీ చరిత్రలో ఈ రోజు ప్రత్యేకమైనదిగా చెప్పారు. నాట్కో ఫార్మా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. కర్నూలులో కూడా ఇలాంటిదే మరో ఆస్పత్రి ప్రారంభించబోతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా నేడు సీఎం జగన్ 1088 కొత్త అంబులెన్స్ వాహనాలను కూడా ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here