తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి మహమ్మారి పాజిటివ్ అని తేలినట్టు తెలిసింది. గత కొద్దిరోజులుగా మహమ్మారి లక్షణాలు కనపడడంతో ఇంటికే పరిమితమైన ఆయన నిన్న రాత్రి మహమ్మారి పరీక్షలు చేయించుకోగా మహమ్మారి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.

హోమంత్రి మహమూద్ అలీకి మహమ్మారి పాజిటివ్ అని తెలియడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది.

తెలంగాణలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు మహమ్మారి సోకింది. ఇప్పుడు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కూడా మహమ్మారి సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఆయన ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here