మూడు కోట్ల వ్యూస్ దాటేసిన “ఢీ ఛాంపియన్స్” డాన్స్ షో
మన టెలివిజన్ హిస్టరీ లోనే ఒక డాన్స్ రియాలిటీ షో వరుసగా 12 సీజన్లు విజయవంతం అయ్యి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 11 సీజన్లను పూర్తి చేసి ఇప్పుడు 12వ సీజన్ ను...
ప్రముఖ గాయకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
ప్రముఖ నేపద్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి తన ఆరోగ్యంలో మార్పులు...
మెగాస్టార్, సూపర్ స్టార్ ఏం చేస్తారో..
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుల నుంచి అభిమానులకు ఏదో గుడ్ న్యూస్ రాబోతోంది. ఈ నెలలోనే వీరిద్దరి బర్త్డేలు ఉండటంతో కొత్త సినిమాల సమాచారం వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తమ...
అవాస్తవాలు చిత్రీకరిస్తున్నారని ఆర్జీవీ పై అమృత ఆరోపణలు!
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్డర్ చిత్రం పై అమృత ప్రణయ్ వ్యాఖ్యానించారు. మర్డర్ చిత్రం ట్రైలర్, మరియు తాజాగా విడుదల అయిన పాట చూశానని అవి అవాస్తవాలని ఆరోపించింది....
పాప్ సింగర్ స్మిత ఫామిలీకి కరోనా పాజిటివ్
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలకే కాక కొందరు సినిమా యాక్టర్స్ కి కూడా నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బి,రాజమౌళి, తేజల ఫ్యామిలీ...
కోపంగా మాట్లాడిన అమితాబ్.. అపార్థం చేసుకున్న మహిళ
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సీరియస్ అయ్యారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హాస్పిటల్లో సేవల గురించి మాట్లాడటంతో కొందరి నుంచి నెగటివ్ రెస్సాన్స్ వస్తోంది.
ముంబైలోని...
అందరి ఆశీస్సులు కావాలి.. పృధ్వీ రాజ్
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం సినీ నటుడు పృధ్వీ రాజ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్నే ఆయనే స్వయాన...
మహిళకు కొత్త ఇల్లు కొనిస్తా.. సోనూసూద్
సోనూసూద్ హీరో అవుతున్నారు. ఇటీవల ఎక్కడ ఆపద వచ్చినా సహాయం చేస్తున్న వారిలో ఆయన పేరే మనకు వినిపిస్తోంది. తాజాగా ఓ మహిళకు అండగా ఉండి ఆదుకుంటానని చెప్పారు సోనూ.
మొన్న చిత్తూరు జిల్లాలో...
సంక్రాంతి బరిలో కేజీఎఫ్ 2…?
కేజీఎఫ్ సినిమా వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. యష్ హీరోగా వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూళ్లు చేసింది. ఇప్పుడు మరోసారి యష్...
అందుకే నో చెప్పానంటున్న పూజా హెగ్డే
యంగ్ హీరో నితిన్ సరసన నటించేందుకు ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఒప్పుకోలేదు. కారణాలు ఏమిటో క్లారిటీగా తెలియదు కానీ మొత్తానికి నితిన్ సరసన నటించేందుకు సంప్రదించిన హీరోయిన్ నో చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో...












