సోనూసూద్ సాయం కోరుతోంది ఎవరు..
సినీనటుడు సోనోసూద్ సహాయం చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయనకు వస్తున్న మెసేజ్లు చూస్తే ఎంత మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారో మనకు అర్థమవుతోంది. అందుకే సోనూ కొందరి మెసేజ్లు చూడలేకపోతున్నానని బాధపడి...
ముందు రకుల్.. తర్వాత ఎవరు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దూకుడు పెంచారు. కరోనా నేపథ్యంలో షూటింగ్లకు అంతా జరుగుతున్న ఈ తరుణంలో ఆమె ముందు వరుసలో నిలిచారు. నేను ముంతు నా తర్వాత ఎవరు అన్నట్లుగా ఆమె...
అంతా సిద్ధమైన బిగ్బాస్ 4.. పార్టిసిపెంట్స్ వీరే..
బుల్లితెర వినోదాల హరివిల్లు బిగ్బాస్4 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత సీజన్ల అనుభవాలు జోడించి ఈ సారి సీజన్లో కొత్త హంగులతో షోను నడిపించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం...
సుశాంత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.
బాలివుడ్ నటుడు సుశాంత్ రాజ్పూత్ కేసు ఎట్టకేలకు సీబీఐ వద్దకు చేరింది. ఈమేరకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది.
సుశాంత్ సింగ్ మృతిపైన మొదటి...
చిరు బర్త్డేకి అంతా సిద్ధం అంటున్న చరణ్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ రెడీ అయ్యిందని రామ్ చరణ్ ప్రకటించేశారు. ఆగష్టు 22 కోసం ఎదురుచూస్తున్నామని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
చిరంజీవి బర్త్డేకి ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో...
రాజమౌళి, కీరవాణిల సంచలన నిర్ణయం
కరోనా మహమ్మారి విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. డాక్టర్లు చెప్పిన విధంగా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ప్లాస్మా దానంపై జరిగిన అవగాహనా...
పెళ్లి తర్వాత బిజీ అయిన నితిన్
హీరో నితిన్ పెళ్లి తర్వాత బాగా బిజి అవుతున్నారు. ఆయన తాజాగా చేస్తున్న చిత్రం రంగ్ దే. వెంకి అట్లూరి డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. అయితే...
ప్రభాస్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా..?
ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెబుతున్న ప్రభాస్ ఇచ్చేశారు. అభిమానులంతా సంబరపడేలా తన 22వ సినిమాను ప్రకటించేశారు. ఆది పురుష్ సినిమా చేస్తున్నట్లు చెప్పేశారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది.
తానాజీ సినిమాతో వందలకోట్లు...
పండిట్ జస్రాజ్ ఇకలేరు..
తన గానామృతం ద్వారా భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ (90) కన్ను మూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాధ్కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం...
థియేటర్లు ఓపెన్..కానీ
అన్లాక్ సడలింపులు వస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో సినిమాహాళ్లు, మాల్స్, పాఠశాలలు తెరుచుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే చాలా కోల్పోయామని ఇక నుంచి జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం...












