హీరో కూతురు కోసం ప్రభాస్ వెయిటింగ్?
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్ తో ...
టీజర్ టాక్: ధర్మాబాయ్ డాట్ కామ్!!
మెగా కాంపౌండ్ హీరో, సాయి ధరం తేజ్ హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ సినిమా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు ఇటీవల. విడుదలైన టీజర్...
ఈ సమ్మర్ మరింత వేడిగా
ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏటువంటి పోటీ వాతావరణం లేదు రెండు తెలుగు అగ్ర హీరోల సినిమాలు వచ్చిన అవి పెద్దగా పోటీ వాతావరణాన్ని సృష్టించలేదు. అయితే వచ్చే వేసవి...
ఆ దర్సకుడి ని నరికితే యాభై లక్షలు
ఎన్నో వివాదాలూ, దాడులను, ఆందోళనలను, హెచ్చరికలను ఎదుర్కొని విడుదలయ్యింది సంజయ్ లీలా దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ సినిమా. దేశంలో ఈ సినిమా మీద జరిగినంత దాడి మరే సినిమా మీద జరగలేదని చెప్పవచ్చు....
నయనతార మనహీరో లని అవమానించిందా
దక్షిణాది చలనచిత్ర రంగంలో అన్ని ఇండస్ట్రీల్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ నయనతార. కానీ నయనతారకు ఎక్కువ పేరు తెచ్చిన సినిమాలు మాత్రం తెలుగులో అని చెప్పవచ్చు. దాదాపు టాలీవుడ్...
అనసూయ కి ఒళ్ళు మండింది
తెలుగు కామెడీ షో జబర్దస్త్ హాట్ యాంకర్ గా తెలుగు వారి గుండెలలో పేరు సంపాదించుకున్న అనసూయ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం జీవితం మీద దాడి...
అక్టోబర్ లో పట్టాలెక్కనున్న చరణ్,యన్ టి ఆర్ ల మల్టీస్టారర్ ?
సౌతిండియా సినీ ఇండస్ట్రీలోనే అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాకి దర్శక దిగ్గజం రాజమౌళి శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి సినిమా...
మహేష్… ఏపీ ముఖ్యమంత్రి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో గతంలో శ్రీమంతుడు సినిమా బాక్సాఫీసు దగ్గర కు వచ్చి అప్పట్లో ఉన్న రికార్డులను తుడిచి పెట్టుకుపోయింది. మళ్లీ వీరిద్దరి...
ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. రానిదెవరో
నాగశౌర్య హీరోగా రూపుదిద్దుకున్న చలో ఆడియో వేడుకకు మెగస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన వార్త చెప్పారు.నేను ఈ పంక్షన్ కి రావడానికి గల...
వర్మకి షాక్ ! జీఎస్టీ కథ తనదే అంటున్న రచయిత!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న జీఎస్టీ కాన్సెప్ట్ స్టొరీ మీద పి.జయ కుమార్ అనే రచయిత కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఈ పిటిషన్ స్వీకరించి మూడు...


